కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ల పథకం’ కింద ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఈ…
Category: AP NEWS
సామాన్య కార్యకర్తగా చంద్రబాబు: వర్క్షాప్లో అందరినీ ఆశ్చర్యపరిచిన ముఖ్యమంత్రి!
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీల వర్క్షాప్లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ…
కూటమిలో ‘మిస్ ఫైర్’ ఉండకూడదు: లోకేశ్ దిశానిర్దేశం!
పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులలో ప్రసంగించిన లోకేశ్, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి బలమైన పునాదులతో సాగాలని ఆకాంక్షించారు. కూటమిలో ఎక్కడా విభేదాలకు తావుండకూడదని,…
పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా: జనసేన కమిటీల ఎన్నికలే కారణం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపటి (జనవరి 28) నుంచి చేపట్టాల్సిన పిఠాపురం నియోజకవర్గ పర్యటన అనివార్య కారణాలతో వాయిదా…
అమరావతిలో అద్భుతంగా గణతంత్ర వేడుకలు: రాష్ట్ర ప్రగతికి ఈ ఉత్సవం ఒక నిదర్శనం అన్న పవన్ కల్యాణ్
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నేలపాడులోని పరేడ్…
రెడ్ బుక్కుకు నా కుక్క కూడా భయపడదు: లోకేష్పై అంబటి రాంబాబు నిప్పులు
నకిలీ మద్యం కేసులో అరెస్టై, 83 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ను అంబటి రాంబాబు…
అనంత ‘జల’ విజయం: మన్ కీ బాత్లో అనంతపురం రైతుల కృషిని కొనియాడిన ప్రధాని మోదీ
కరువు కాటకాలకు నిలయంగా పేరొందిన అనంతపురం జిల్లాలో స్థానిక ప్రజలు, రైతులు సాధించిన పర్యావరణ మరియు ఆర్థిక మార్పును ప్రధాని నరేంద్ర…
విజయవాడ లోక్ భవన్లో ‘ఎట్ హోమ్’ వేడుక: గవర్నర్ విందుకు హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ సాంప్రదాయ తేనీటి విందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప…
అమానుషం: అన్నమయ్య జిల్లాలో ఆవు దూడపై అఘాయిత్యం.. నలుగురు నిందితుల అరెస్ట్!
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోటలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూగజీవమైన ఆవు దూడపై కొంతమంది ఆకతాయిలు…
నేరస్తుల చేతిలో రాజకీయాలతో ఏపీ నాశనం: నగరిలో సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులు నాశనం చేశారని, దీనివల్ల రాష్ట్ర భవిష్యత్తుకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నారా…