తేది: 22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS పాపన్నపేట మండలం రిపోర్టర్ జోగెల్లి దేవచితం. మెదక్ జిల్లా:పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామపంచాయతీలో నూతనంగా…
Author: RaamSee India
శెట్టిపల్లి గ్రామంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం.
తేది:22-12-2025మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా: శెట్టిపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్…
కూచన్పల్లి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం – అభివృద్ధి దిశగా తొలి అడుగు.
తేది:22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS హవేలి ఘన్పూర్ మండలం రిపోర్టర్ జండాకాడి సందీప్ గౌడ్. మెదక్ జిల్లా:హవేలి ఘన్పూర్ మండలంలోని కూచన్పల్లి…
వెంకట స్వామి గారి వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు.
తేది:22-12-2015మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ నాయకులు, సామాజిక సేవకులు వెంకట…
కాజిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్, ఉప సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారోత్సవం.
తేది :22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా: కాజిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి…
మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై(SI).
తేది: 22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్: మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తేది:22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. శంషాబాద్: నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న KLM–873 విమానానికి సంబంధించి బాంబు…
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య, హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
తేది:22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్: ఎస్ఎస్ఆర్ నగర్లో నివాసముండే అశోక్ కుమార్, రూప దంపతుల కూతురు విహారిక…
సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం.
తేది:22-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండల రిపోర్టర్ ఎండి బురహానుద్దీన్. ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో…
రెండేళ్ల కాలంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, రేజర్ల కంటే అంతకంటేవెంసూరు కు ఎక్కువ శాతం నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తా, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్.
తేది:22-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండల రిపోర్టర్ ఎండి.బురహానుద్దీన్. ఖమ్మం జిల్లా: మండల కేంద్రమైన వేంసూరు లో నూతన సర్పంచ్…