బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..

బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. గజ్వేల్ (M ) కొల్గురులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు…

సలార్ సినిమా టికెట్ ధర పెంపు..

సలార్ మూవీ టికెటు ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. భారీ అంచనాలతో ఈ సినిమా డిసెంబర్…

ఒక్కరోజులో 115 కొత్త కేసులు..

కేరళలో 115 కొత్త కేసులు నమోదవగా, కేరళలో మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1,749కి చేరుకుందని వార్తా సంస్థ పిటిఐ…

ఐపీఎల్ 2024 మినీ వేలం.. లిస్టులో 214 మంది భారత్ ప్లేయర్లు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 2024 కి అంతా…

ఆస్తి కోసం చిన్నపిల్లలతో సహా ఆరుగురి హత్య.. స్నేహితుడే హంతకుడు!

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్(25) అనే యువకుడు ఆస్తి కోసం తన స్నేహితుడు ప్రసాద్, అతని కుటుంబాన్ని కిరాతకంగా…

20 మంది ఐపీఎస్ ల బదిలీ.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు.. –

రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. డీజీపీగా రవి గుప్తాకు…

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ఆ ఇద్దరు నేతలకు ఎట్టకేలకు ఆహ్వానం..

అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. రామ మందిరం ఉద్యమంలో కీలక…

గెలుపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు.. ఇన్‌ఛార్జుల మార్పుపై ఫోకస్..

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై…

సంస్కృతిని ప్రతిబింబించేలా .. తెలంగాణ భవన్ నిర్మిస్తాం..

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ…

బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్..

దేశీయ మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే బియ్యం ధరల…