సద్గురు ఆశ్రమము సప్తాహ కార్యక్రమములో సద్గురుల ఆశీర్వాదం పొందిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, సదాశిపేట మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, శ్రీ సద్గురు ఆశ్రమం వారిచే ఏర్పాటుచేసిన సప్తాహ…

అంగన్‌వాడీలు తక్షణమే విధుల్లో చేరాలి : బొత్స..

సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు తక్షణమే విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖలో ఆయన విలేకరులతో…

సలార్’​, ‘ఉగ్రం’ స్టోరీలు ఒక్కటేనా.?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘సలార్ కథ ఉగ్రం సినిమా బేస్ చేసుకుని రాసింది. 2014లో…

పూంచ్ లో ఉగ్ర దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు…

ట్రాఫిక్‌ చలానాలపై మరోమారు రాయితీ..!

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ మరోమారు సన్నద్దమవుతోంది. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..19 మంది ప్రసంగించినట్లు వెల్లడి ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజు పాటు…

పార్లమెంట్ సెక్యూరిటీలో కీలక మార్పు..

గత వారం పార్లమెంట్‌లో జరిగిన అలజడి తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్…

జలుబు నివారణకు ఈ ఔషధాలు వాడొద్దు: కేంద్రం

నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణకు ఉపయోగించే ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌…

దేశంలో కొత్తగా 358 మందికి కరోనా..!

దేశంలో కరోనా వైరల్ జేఎన్.1 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 358 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో…

కొవిడ్ JN.1 వేరియంట్‌తో పేగులకు డేంజర్..!

కొవిడ్ JN.1 వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వేరియంట్లు ఊపిరితిత్తులను టార్గెట్ చేశాయి. ఈ JN.1తో…