నేడు ధరణి కమిటీ కీలక భేటీ..

రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో బుధవారం ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ధరణి కమిటీ ముందున్న అన్ని సందేహాలను నివృత్తి…

రూ. లక్ష కోట్లు సీజ్ చేశాం.. అవినీతిపరులకు మోడీ హెచ్చరిక..

అవినీతికి పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం సాయంత్రం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…

400 సీట్లు పక్కా.. వచ్చే టర్మ్‌లో మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్..

బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.…

ఎన్నికల బరిలోకి నారా బ్రాహ్మణి..?

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి…

నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు..

ఏపీ అసెంబ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సాగనుంది. పలు శాఖలకు…

నేడు జీడినెల్లూరులో చంద్రబాబు సభ..

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరులో చంద్రబాబు రా.. కదలిరా బహిరంగ సభ మంగళవారం నిర్వహించనున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడు పల్లి వద్ద…

ఇంటింటికీ ‘అయోధ్య’ చిత్రపటాలు..

ఎంపీ బండి సంజయ్‌కుమార్ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు అయోధ్య బాలరాముడి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు…

‘భారత్ రైస్’ విక్రయాలకు నేడే శ్రీకారం..

కష్టకాలంలో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ తీసుకొస్తుంది. ఇవాళ సాయంత్రం 4…

రేషన్ కార్డు ఉన్న వారికే ప‌థ‌కాలు..!

రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప‌థ‌కాల ఎంపికకు రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని…

జేపీఎస్‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త..

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్‌) స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. 455 మందిని గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులిచ్చింది. మొత్తం 9,355 మంది…