తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 500 కోట్లు విడుదల..

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నదని మంత్రి ఉత్తమ్…

ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్..

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్ లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…

లంచం తీసుకుంటూ ఆఫీసర్ ఏసీబీకి చిక్కిన GHMC ఆఫీసర్..!

సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ (GHMC) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు జరిపారు. ఈ దాడిలో అకౌంట్స్ ఆఫీసర్…

మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ హక్కు.. పాలు, వెన్న లేకుండా నెయ్యి చేసిన ఘనులు -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్..

వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎలా వచ్చిందో వైసీపీతో చేతులు కలిపిన మాజీ ఛైర్మన్ ను అడగాలని టీడీపీ ఎమ్మెల్యే,…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఈ జిల్లానే టాప్..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ..! వాటి పై చర్చ..!

రెండురోజుల టూర్‌కి ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్రమంత్రులు.. ఇంకోవైపు పార్టీ అగ్రనేతలతో ఆయన…

రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు.. తెలంగాణ నుంచి అభిషేక్, వేం నరేందర్‌రెడ్డి..

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు గడువు నేటితో ముగియనుంది. గురువారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణ నుంచి…

తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం..! మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన స్వల్పకాలిక చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య…

చంద్రబాబుకు దేవుడంటే భయం,భక్తి లేదు: జగన్..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్…

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. “ఇంద్రధనుస్సు” పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది.…