మునుగోడు కోసం రాజీనామాకైనా సిద్ధం.. MLA రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిధుల…

గోదావరి పుష్కరాలు 2027 పై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్..!

తెలంగాణ ప్రభుత్వం 2027లో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..! ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!

కేంద్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టు తీరం ఏపీలోని పలనాడు జిల్లా విజయపురి సౌత్ (నల్గొండ జిల్లా సరిహద్దు)లో విమానాశ్రయ ఏర్పాటుకు గ్రీన్…

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికి చేరినట్టేనా..?

ఏపీలో మూడు రాజధానుల కథ కంచికి చేరినట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని కూటమి సర్కార్ ఓ…

భారీ డీల్‌తో భారత్ రక్షణ రంగం అప్‌గ్రేడ్..!

భారత రక్షణ రంగం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ ముందడుగు వేసింది. దేశ రక్షణను పటిష్టం చేయడమే లక్ష్యంగా…

వార్ ఎఫెక్ట్ భారత్ పై పడనీయం: మోదీ..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అనేక దేశాల్లో…

పెద్ది సినిమాలో ద్విపాత్రాభినయంలో రామ్ చరణ్.. తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న…

పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా158 లాంచ్..

మన శంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరు తాజాగా మరో సినిమాకి ముహుర్తం పెట్టేశాడు.…

ఏప్రిల్1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం..!

యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారుల ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ…

మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటణ.. మెట్రో, ఎంఎంటీఎస్‌తో ఆర్టీసీ దోస్తీ..!

గత ప్రభుత్వం ఆర్టీసీనీ మూసేస్తామని.. నిర్వీర్యం చేసే కుట్ర చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ విలీనం పై కమిటీ…