స్కై రాకెట్ల దూసుకుపోతున్న పెట్రోల్‌, డీజిల్‌

స్కై రాకెట్ల దూసుకుపోతున్న పెట్రోల్‌, డీజిల్‌



ముంబై : పెట్రోల్‌ ధరలు స్కై రాకెట్లలాగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం రోజే 55నెలల గరిష్టాన్ని నమోదు చేసిన పెట్రోల్‌ ధరలు, శనివారం మరింత పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు పెట్రోల్‌ ధరలను ఏకంగా 13 పైసలను, డీజిల్‌ ధరలను 15 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.74.21 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. డీజిల్‌ సైతం ఆల్‌-టైమ్‌ హైలో రూ.65.46గా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *