జొన్న రైతులకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం..

రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్దతు ధరకు కొనాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మద్దతు ధర కంటే జొన్నల మార్కెట్ ధర తగ్గిపోయింది. దీంతో రైతులను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది . హైబ్రిడ్ రకం జొన్నలు మద్దతు ధరకు కొనాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక జొన్నలు క్వింటాల్ రూ.3,180 చొప్పున జగన్ సర్కార్ కొనుగోలు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *