ఉద్యోగాల భర్తీ.. అన్ని శాఖల్లో ఖాళీలు గుర్తించాలని ఆదేశం..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వ్యవసాయ శాఖలో ఏఈవో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. గ్రూప్-1, 2, 4 పోస్టులు, మెగా డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీపై ప్రకటన వెలువరించనుంది. ఇక అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *