పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తన తొలి ప్రసంగమని అన్నారు. భారత సంస్కృతి, సభ్యత ఎంతో గొప్పదన్నారు. ప్రపంచ దేశాలకు ఎన్నో అవరోధాలున్నా.. భారత్ మాత్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *