తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

న్యూఢిల్లీలో ప్రముఖ నాయకులు, ఎంపీలు గా కొనసాగుతున్న ముప్పరపు వెంకయ్య నాయుడు గారి, జగత్ ప్రకాష్ నడ్డా గారి, అనుప్రియ పాటిల్ గారి, ఎస్.పి.సింగ్ బగల్ గారి మరియు లోక్ సభ, రాజ్యసభ ప్రముఖ నాయకుల కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రాముగా తీర్చిదిద్దుట కార్యచరణలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేర్చుటకు విజ్ఞప్తి పత్రాలను ఇచ్చిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *