నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ జోగయ్య శాస్త్రి..

తాజాగా గుంటూరు కారం మూవీ నుండి ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేశారు. మహేష్ బాబు, శ్రీలీల పై ఈ సాంగ్ డిజైన్ చేశారు. ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. ఈ పాటలో పదాలు అంతగా బాగోలేవని, ప్రిన్స్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో శాస్త్రి స్పందించి ప్రతి వాడు మాట్లాడేవాడే రాయి విసిరేవాడే అని నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *