తేది:5-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట పట్టణ క్రైమ్ రిపోర్ట్ ఆర్.నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకోని పట్టణ ప్రజలు త్రాగు నీరును వృధా చేయ రాదు అని అయన అన్నారు.
ఓ వేళ అలా చేస్తే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ టీ. శివాజీ అన్నారు.