బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా కిష్టారెడ్డిపేట్ గ్రామంలో నిరసనలు.

తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS, పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.

సంగారెడ్డి జిల్లా: పటాన్చెరువు నియోజవర్గం కిష్టారెడ్డిపేట్ గ్రామంలో బాంగ్లాదేశ్ లో మన హిందువుని అతి దారుణంగా కొట్టి కాల్చి చంపేసిన సంఘటనను నిరసిస్తూ బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ బిజెపి రాష్ట్ర నాయకులు ఆదెలి రవీందర్.జిల్లా నాయకులు గంగుల అంజిరెడ్డి.కొండా లక్ష్మణ్.దొంతి పెటేష్ ముదిరాజ్.మాణిక్ యాదవ్ రాజేందర్ గౌడ్.శ్రీధర్ రెడ్డి.రాజ్ కుమార్ గౌడ్.రాకేష్ సముద్రాల.మెయర్ ప్రసాద్. ముత్యాల వెంకటేష్ .రమేష్ రెడ్డి.శ్రీకాంత్ మరియు పెద్ద ఎత్తున,మహిళామూర్తులు.చిన్నారులు.యువకులు.హిందూ బంధువులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *