కేసీఆర్ ఏ డిమాండ్ నెరవేర్చలేకపోయింది: సీఎం యోగి

ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వేములవాడలోని ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తో కలిసి మోసం చేస్తుంది. నిధులు, నీళ్లు, నియామకాల డిమాండ్ తో రాష్ట్రం ఏర్పడితే. కేసీఆర్ ప్రభుత్వం ఏ డిమాండ్ నెరవేర్చలేకపోయింది. ఇక్కడి పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి.” అని ఆదిత్యనాథ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *