భార్యాభర్తల ఆత్మహత్య
అనారోగ్య కారణాల రీత్యా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న హరినాథ్, సునీత దంపతులు ఉరేసుకుని…
తెరాస ఎంపిటిసి బి ఫార్మ్స్ అందజేసిన ఎమ్మెల్యే జయపాల్ యాదవ
ఈరోజు కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ…
కల్వకుర్తి పట్టణంలో ఘనంగా జరిగిన కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగ
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఘనంగా జరిగిన కార్మికుల దినోత్సవం కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో గల అంబేద్కర్…
సీఎం భరోసా కల్పిస్తే ఆత్మహత్యలు తగ్గేవి: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ బయటకు వచ్చి భరోసా కల్పించేలా ఓ ప్రకటన చేసి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడేదని కాంగ్రెస్ నేత…
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న శ్రీనివాసరెడ్డి దారుణాలు
యాదాద్రి జిల్లా హాజీపూర్ లో మానవమృగం శ్రీనివాసరెడ్డి చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అన్ని…
ఇంటర్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి – బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్ర మోహన్
ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలపై సమగ్ర న్యాయవిచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసి రక్షక్ దళ్ రాష్ట్ర…
శ్రీలంకలో శాంతిని నెలకొల్పేందుకు వెళ్లిన కేఏ పాల్
ప్రపంచంలోని ప్రముఖులంతా తన స్నేహితులేనని క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.…
ప్రధాని మోదీపై మాజీ జవానును పోటీకి దింపిన సమాజ్ వాదీ పార్టీ
ధానమంత్రి నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిని మార్చేసింది. ఇప్పటిదాకా వారణాసిలో సమాజ్…
ముందస్తు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన గన్నేరువరం పోలీసులు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో నేడు హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టడించనున్నారు సోమవారం ఉదయం…
తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతోంది: గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై స్పందించారు. చాన్నాళ్లుగా మౌనం పాటిస్తున్న ఆయన తాజా పరిస్థితులపై గళం విప్పారు. తెలంగాణలో…