ACB కి చిక్కిన మెప్మా డీఎంసీ……

రూ.40వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత   హైదరాబాద్‌ బ్యూరో:పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లో ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్‌(డీఎంసీ)గా విధులు నిర్వహిస్తున్న కమలశ్రీని రూ.40వేలు…

సెల్ ఫోన్తో పెను ప్రమాదం. ఒక్క ఫోన్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు తీసింది

అరచేతిలో ప్రపంచం అంటే  సెల్ ఫోన్ వచ్చిన తర్వాత టైం తో  పాటలు సినిమాలు ప్రతి ఒక్క విషయం సెల్ ఫోన్…

ఆదిలాబాద్ జిల్లాలోని కొలాంగూడలో ఘటన – ఆహారం కలుషితం..ముగ్గురు చిన్నారుల మృతి

పెళ్ల రిసెప్షన్‌లో మిగిలిపోయిన మాంసాహారాన్ని తరువాత రోజు తిన్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

నేడు MRPS మహా గర్జన… దద్దరిల్లనున్న ధర్నాచౌక్..

నేతల విగ్రహాల ఏర్పాటు, తొలగింపు అంశాలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించడాన్ని…

41కు చేరిన ఫొని మృతుల సంఖ్య

భువనేశ్వర్: ఒడిశాలో ఫొని తుపాను ప్రభావంతో మృతి చెందిన వారి సంఖ్య 41కు చేరుకుంది. మంగళవారానికి రాష్ట్రంలో 37 మంది మరణించినట్లు…

రెండో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు……

ఆసిఫాబాద్ : రెండవ విడతలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మల్లారెడ్డి వెల్లడించారు. పోలీస్…

హైదరాబాద్ బాలానగర్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్..

హైదరాబాద్: బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయకనగర్‌లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారు…

నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ. మే 30న తదుపరి విచారణ……

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను 13 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ…

ఖాసీంపేట గ్రామంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం

బీజేపీ గన్నేరువరం జడ్పీటీసీ అభ్యర్థి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖాసీంపేట, మాదాపూర్, జంగపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లో…

మాదాపూర్ మరియు పారువెల్ల గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థి ఏలేటి స్వప్న చంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం

టిఆర్ఎస్ పార్టీ  బలపరిచిన ఖాసీంపేట ఎంపిటిసి అభ్యర్థి  ఏలేటి స్వప్న  చంద్రరెడ్డి  మాదాపూర్ మరియు పారువెల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారుపారువెల్ల…