శ్రీ భక్తఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవము అంగరంగవైభవంగా

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో హనుమాన్ కాలనీలో  ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ  రామణాచర్య స్వామి…

హైదరాబాద్ పహాడీషరీఫ్ లో దారుణం…..

హైదరాబాద్ : హైదరాబాద్ నగరశివారులోని పహాడీషరీఫ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ యువకుడిని కొంత మంది పోకిరీలు…

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:  24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 31,870  22 క్యారెట్ల బంగారం 10 గ్రా…

వాజ్‌పేయి వెనక్కి తగ్గకుంటే మోదీ కథ అప్పుడే ముగిసేది: యశ్వంత్ సిన్హా

అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కనుక వెనక్కి తగ్గకుంటే ప్రధాని మోదీ కథ అప్పుడే ముగిసేదని కేంద్ర మాజీ మంత్రి…

సూపర్‌ఫాస్ట్ రైళ్లలో పవర్‌కార్‌ను అప్‌గ్రేడ్ చేయనున్న రైల్వే-శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో మహిళల కోసం అదనపు బోగీలు

దురంతో, రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించే మహిళలు, వికలాంగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ రైళ్లలో వారి…

విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో ఉంచి స్పృహ కోల్పోయిన పైలట్!

నిద్రలేమితోపాటు అల్పాహారం తీసుకోకుండా ఫ్లైటెక్కిన ఓ పైలట్ మార్గమధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆయన విమానాన్ని…

రేపే ఆరో దశ పోలింగ్‌

-59 స్థానాలకు ఎన్నికలు – త్రిపురలో 168 కేంద్రాల్లో రీపోలింగ్‌ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ పోలింగ్‌ ఆదివారం జరగనున్నది. అందుకు సంబంధించిన…

కర్ణాటకలో మరోసారి ‘ఆపరేషన్‌ కమలం’……

బెంగళూరు,  : కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించు కోవాలని కమలనాధులు ‘ఆపరేషన్‌ కమలం’ను మరోసారి రంగం మీదికి తెచ్చేందుకు యత్ని స్తున్నారు .…

వైసీపీ అకౌంట్‌లో మరో న్యూస్ ఛానల్‌.. డీల్ ఓకే..!

 తెలుగు మీడియా రంగంలో అనేక పత్రికలు, ఎలక్ట్రానిక్ ఛానల్స్ కనీసం ఉద్యోగులకు నెలవారి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ఓ…

గుజరాత్ రైతులపై అన్ని కేసులు ఉపసంహరించుకున్న పెప్సీ సంస్థ

తాము అభివృద్ధి పరిచిన బంగాళాదుంప పంటను గుజరాత్ రైతులు అనుమతి తీసుకోకుండా పండిస్తున్నారంటూ కొన్నాళ్ల క్రితం బహుళజాతి శీతల పానీయాల సంస్థ…