హరీశ్ రావు సిట్ విచారణ: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సిట్ (SIT)…
హోసూర్ ఎయిర్పోర్టుకు కేంద్రం నో.. చంద్రబాబుపై తమిళ తంబీల విమర్శల దాడి!
తమిళనాడులోని పారిశ్రామిక కేంద్రమైన హోసూర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని స్టాలిన్ ప్రభుత్వం భావించగా, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దీనికి అనుమతి…
“మీవల్లే పోలీసులపై నమ్మకం పెరిగింది”: కానిస్టేబుల్ జయశాంతికి హోంమంత్రి అనిత ప్రశంసలు!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కానిస్టేబుల్ జయశాంతికి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో లేనప్పటికీ, సమాజం…
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, పదో తరగతి వార్షిక పరీక్షలు 2026 మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ 1న ముగియనున్నాయి.…
జగిత్యాల కొండగట్టు జేఎన్టీయూ సమీపంలో కెనాల్ లో పడిపోయిన క్వాలిస్ – ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలు.
తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల రూరల్ మండలం క్రైమ్ రిపోర్టర్ దొమ్మటి శశాంక్. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు లో ఘోర…
ఇబ్రహీంపట్నం ఎస్సైగా జి. నవీన్ కుమార్ బాధ్యతల స్వీకరణ.
తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్. జగిత్యాల జిల్లా : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పోలీస్…
జగిత్యాల పాత బస్టాండ్ గొల్లపల్లి రోడ్డులో మూత్రశాలలకు దారి లేక ఇబ్బంది పడుతున్న మహిళలు పురుషులు – భయమేస్తుంది అంటున్న ప్రజలు.
తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ రాచమల్ల సుభాష్. జగిత్యాల జిల్లా: జగిత్యాల మున్సిపాలిటీ పాతబస్టాండ్ లోనే ఇన్ని సమస్యలు…
అట్టడుగు అణగారిన వర్గాల వారికి న్యాయం చేయడానికి AIBCF లో సభ్యత్వం పొందండి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
తేది:20-01-2026 తెలంగాణ TSLAWNEWS ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్. రాజ్యాంగ ఫలాలను పొందడం మన అందరి జన్మ హక్కు – సీనియర్…
సారంగాపూర్ మండలంలో పార్టీ గద్దెలను కూల్చడానికి కొంతమంది ప్రయత్నం – ఇరు వర్గాల వారిని పిలిపించి విచారించిన ఎస్ఐ గీత.
తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ రిపోర్టర్ సిగిరి రాజిరెడ్డి. జగిత్యాల జిల్లా : సారంగాపురం పరిధిలో…
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.2.54 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ.
తేది:20-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్. సంగారెడ్డి జిల్లా: మహిళా సాధికారత, పిల్లలకు నైపుణ్యాలతో కూడిన ప్రమాణవంతమైన…