ఎంపీ ఎన్నికలే టార్గెట్.. ‘ఆప్ కా రామరాజ్య’ వైబ్సైట్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ..
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ…
కేరళకు సీఎం రేవంత్..
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బిజిబిజీగా ఉన్నారు. ఓ వైపు ఎన్నికల సభలకు హాజరవుతూనే ముఖ్యనేతల ప్రచారంలో నిమగ్నంకానున్నారు. తాజాగా ఆయన రెండురోజులపాటు…
కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నోటీసులు జారీ చేసింది. ఇటీవల…
జనసేన అభ్యర్థులకు బీ – ఫారాలు.. నామినేషన్లు..
జనసేన పార్టీ నుంచి ఏపీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధినేత పవన్ కల్యాణ్ బీ-ఫారాలు అందజేశారు.…
జగన్ భయపడేలా కూటమికి మెజారిటీ ఇవ్వాలి: పవన్ కళ్యాణ్..
సీఎం జగన్ కూటమిని ఎంత దెబ్బతీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తే తాము అంత బలపడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.…
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.. టీడీపీ నేతల్లో ఉత్కంఠ..!
ఎన్నికల వేల టీడీపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసులో విచారణ జరగనుంది. దీంతో సుప్రీంకోర్టు…
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…
సంగారెడ్డి జిల్లా, తాటిపల్లి గ్రామంలోని శ్రీరామ మందిరంలో భక్త బృంద కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి…
‘అఖండ-2’పై బోయపాటి కామెంట్స్.
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సీక్వెల్పై…
లోక్సభ ఎన్నికల వేళ.. నెత్తురోడుతున్న దండకారణ్యం..
లోక్సభ ఎన్నికల వేళ దండకారణ్యం నెత్తురోడుతుంది. పచ్చని చెట్ల నడుమ సెలయేటి ధారలతో, పక్షుల కిలకిల రాగాలతో ప్రశాంతంగా ఉండే అటవీ…
బ్యాలట్ ఓటింగ్తో ఏం జరిగిందో మేము మర్చిపోలేదు: సుప్రీం కోర్టు..
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన…