చెర్వుగట్టు క్షేత్రానికి రెండో ఘాట్ రోడ్డు ఏర్పాటు: మంత్రి కోమటిరెడ్డి..
శ్రీశైలం చెర్వుగట్టు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రెండో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
రాజకీయ పార్టీలకు సుప్రీం బిగ్ షాక్- ఎన్నికల బాండ్ల పథకం రద్దు- కీలక తీర్పు.. |
దేశవ్యాప్తంగా ఎన్నికలకు సిద్దమవుతున్న రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటివరకూ ఎన్నికలకు నిధుల సేకరణకు వాడుకుంటున్న ఎన్నికల బాండ్ల జారీ…
భీమవరం పర్యటన అడ్డుకున్న జగన్ సర్కార్.. ప్లాన్ మార్చిన పవన్ కళ్యాణ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం…
అమిత్ షా – చంద్రబాబు భేటీ అందుకే.. తేల్చేసిన పురందేశ్వరి..!!
ఏపీలో ఎన్నికల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత వారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత…
తిరుపతి జూ పార్క్లో వ్యక్తిని చంపిన సింహం
తిరుపతి జూ పార్కులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన…
చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ..
రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్లోని CCMBకీలక పురోగతి సాధించింది. సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించే నిర్దిష్ట…
విద్యకు 10 నుంచి 12 శాతం నిధులిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..
ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయ, లైబ్రేరియన్స్ కు నియామకపత్రాలును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ…
రెండు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ వాయిదా
తెలంగాణ శాసనసభను రేపటికి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదికలను ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం…
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న BRS నేతలు..
తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతున్నాయి. తాజాగా, ఇవాళ పలువురు BRS నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్…
సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంట విషాదం..
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. సెంథిల్ భార్య, యోగా టీచర్ రూహి మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో…