కేంద్రంతో రైతుల చర్చలు విఫలం..

కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ‘ఢిల్లీ చలో’ ఆందోళన శాంతియుతంగా నిర్వహిస్తామని…

పెను ప్రమాదం నుంచి బయటపడ్డ రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ…

పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’పై సోషల్‌ మీడియాలో క్రేజీ అప్‌డేట్‌..

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం‘ఓజీ’. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.…

పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు… విక్రయాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం.

పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటి…

వజ్రపు తునకలా మెరుస్తున్న భూమి.. ఫొటో తీసి పంపిన నోవా-సి లాండర్..

చంద్రుడిపైకి అమెరికా పంపించిన తొలి ప్రైవేట్ ల్యాండర్ ‘నోవా-సి’ ప్రస్తుతం మార్గమధ్యంలో ఉంది. ఈ నెల 15న కేప్ కానవెరాల్ లోని…

బీజేపీ నేత నివాసంలో ఐటీ దాడులు..

తెలంగాణలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేత అందెల శ్రీరాములు నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శ్రీరాములు పర్సనల్ అసిస్టెంట్…

మేడారం జాతరకు 6 వేల బస్సులు సిద్ధం…

తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మంది జాతరకు వెళ్లి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను…

తెలంగాణలో డ్వాక్రా మహిళలకు శుభవార్త..

తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ…

జగన్ ఆస్తుల్ని జనాలకి పంచుతా: నారా లోకేష్..

టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులను జనాలకు పంచిపెడుతామని విశాఖలోని శంఖారావం సభలో నారా లోకేష్ వెల్లడించారు. మద్యం,…

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేకు నోటీసులు..

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు స్పీకర్ ఎదుట విచారణకు…