మరోసారి తెరపైకి నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం
మరోసారి నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం తెరపైకి వచ్చింది. డ్యామ్ కు మరమ్మతు పనులను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో…
చైనా చేతికి భారత కీలక సమాచారం..
భారత్కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి,…
డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు సిద్ధం..
దేశంలో తొలిసారిగా డ్రైవర్ రహిత మెట్రో సేవలు బెంగళూరు నగరంలో అందుబాటులోకి రానున్నాయి. RVరోడ్డు- బొమ్మనహళ్లి వరకు 18.83 కిలోమీటర్ల ఎల్లో…
మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..
మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు,…
చంద్రుడిపై అడుగు పెట్టిన US ల్యాండర్..
దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా చేపట్టిన చంద్ర మండల యాత్ర సక్సెస్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీకి చెందిన నాసా…
39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్..
తెలంగాణలోని గ్యాస్ డీలర్లు రూ.500కే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.20…
తెలుగు నేర్చుకుంటున్నా–: జాన్వీకపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో ఎంట్రీ సినిమానే అగ్ర కథానాయకుడు జూ. ఎన్టీఆర్ తో…
ప్రభాస్ ‘కల్కి’ వాయిదా.?
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898AD’. మే 9న విడుదల కావాల్సిన…
రైతుల ఛలో ఢిల్లీ మార్చ్.. రెండ్రోజులు వాయిదా..
తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో ఢిల్లీవైపు రైతులు కదం తొక్కారు.…
వారంలోనే రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్.. తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ చెప్పారు. వారం రోజుల్లోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి…