ప్లాస్టిక్ ముప్పు.. కడుపులో పిండంపై కూడా ప్రభావం..

వాతావరణంలో మైక్రోప్లాస్టిక్ ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో మైక్రోప్లాసిక్‌ రేణువులు పెరుగుతున్నాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు గర్భిణుల మావిలో…

రైతుబంధు, రైతు బీమా పేరుతో రూ.2 కోట్లు స్వాహా

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రైతుబంధు, రైతు బీమా పేరుతో డబ్బును కాజేసిన ఏఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు చనిపోయినట్లుగా…

రేషన్ కార్డుల ఈ-కేవైసీకి 29 వరకు లాస్ట్ ఛాన్స్..

తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు ఈనెల 29తో ముగియనుంది. జనవరి 31నే ముగియాల్సి ఉండగా ఫిబ్రవరి 29 వరకు పొడిగించారు.…

పేదలకు గుదిబండగా మారిన ఎల్ఆర్ఎస్..

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 గజాల స్థలానికి…

రాష్ట్రాల్లో ఆప్-కాంగ్రెస్ సీట్ డీల్.. బీజేపీకి చెక్ పెట్టేనా..?

ఢిల్లీలోని ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పంపకాల…

అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.. ఎప్పటినుండంటే..?

కొత్త క్రిమినల్ చట్టాలు – భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం- జూలై 1,2024…

ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణకు సీఎం ఆదేశం..

ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆదేశించారు. ధరణి పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు…

‘సుదర్శన్‌ సేతు’ ప్రత్యేకత ఏమిటి..?

నేడు ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన…

రూ.500కే సిలిండర్ పథకానికి రూ.80 కోట్ల నిధులు..

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ.80 కోట్ల విడుదలకు…

ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం: చంద్రబాబు, పవన్..

తెదేపా, జనసేన తరఫున శాసనసభకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా శనివారం…