‘సిద్ధం’ సభలో అపశృతి..
జిల్లాలోని మేదరమెట్లలో ఆదివారం సాయంత్రం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సిద్ధం’ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో…
ఐరోపా దేశాలతో భారత్ కీలక ఒప్పందం..
ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిక్టన్స్టైన్ దేశాలతో యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య అసోషియేషన్(ఈఎఫ్టీఏ) ఒప్పందానికి భారత్ అంగీకారం చేసుకుంది. దీంతో రాబోయే…
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం..
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండో విడతలో అభ్యర్థుల జాబితా నేడు వెలువడే అవకాశం…
మార్చి 15వ తేదీలోపు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లు..!
మార్చి 15వ తేదీలోపు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించే అవకాశాలు ఉన్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనూప్ చంద్ర…
ఎప్పటికీ పేలని వాటర్ బ్యాటరీలు..
బ్యాటరీలకు సంబంధించిన ప్రధాన సమస్య వాటి భద్రత. రకరకాల కారణాల వల్ల బ్యాటరీలు పేలిపోయే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అయితే ఆస్ట్రేలియాలోని…
సంచలన వ్యాఖ్యలు చేసిన ఆకాశ్ పూరి..
తనను తాను పూర్తిస్థాయి హీరోగా నిరూపించుకున్న తర్వాతే తన తండ్రి డైరెక్షన్లో సినిమాలు చేస్తానని ఆకాశ్ పూరి తెలిపాడు. తన తండ్రి,…
ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్..
కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా చిత్రం ‘ఆడుజీవితం’ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ట్రైలర్పై గ్లోబల్ స్టార్ ప్రభాస్ రియాక్ట్…
జగన్ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ..
ఇవాళ మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు బాపట్లలో ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోపై సీఎం…
14న వైసీపీలో చేరనున్న ముద్రగడ..
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికరణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల…
ఆర్టీసీ ఉద్యోగుల జీతం పెంపు..?
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతరుల సర్వీసు…