ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఆరోజు నుండే ఉచిత బస్సు ..
ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.…
అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్న..
ఆంధ్రప్రదేశ్లో కొత్త పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులకు దూరం పెడుతున్నారు. సీనియర్…
ఎట్టకేలకు అఖిల్ ‘ఏజెంట్’. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. సాక్షి వైద్య కథానాయిక. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని…
ప్రభాస్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్..?
‘కల్కి’ బ్లాక్ బస్టర్ జోష్లో ఉన్న ప్రభాస్ నటించే తర్వాతి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో హను రాఘవపూడి దర్శకత్వంలో…
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్..!
ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది.…
కేదార్నాథ్లో 228 కేజీల బంగారం మాయం..
ఉత్తరాఖండ్లోని జ్యోతిర్ మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్నాథ్లో 228 కేజీల బంగారం గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన…
రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల..
తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ…
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..!
బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగుతూ కాంగ్రెస్ బాటపడుతున్నారు.…
జీపీలకు రూ.150 కోట్ల నిధులు విడుదల..!
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.150కోట్ల…
వైసీపీ భూ దందాలు, వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల..
వైఎస్సార్సీపీ భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే పోలవరం, అమరావతి,…