తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరో వైపు ప్రైవేటు పెట్టుబడులకు ఎర్ర…
కేసీఆర్కు కోర్టు నోటీసులు..వచ్చే నెల 5న హాజరవ్వాలని ఆదేశం..!
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కోర్టు నోటీసులు వచ్చాయి. వచ్చే నెల 5వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలని భూపాలపల్లి…
రేవంత్ సర్కార్తో ఒప్పందాలు.. తెలంగాణలో వీ హబ్ పెట్టుబడులు..
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నారైలతో సమావేశమైంది రేవంత్ టీమ్. అమెరికాకు చెందిన వాల్స్కర్రా…
8న టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్..!
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పొలిట్బ్యూరో సమావేశం జరగనుం ది. ఆగస్టు 8న జరగనున్న భేటీ అజెండాను అధినేత,…
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందా..?మంత్రి క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఈ వ్యవస్థ వల్ల లబ్దిదారులకు కలుగుతున్న…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్ఫూర్తితో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..
న్యూఢిల్లీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే ఓ.ఎస్.డి గారికి తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుల…
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ఎందుకంటే..?
వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత భద్రత విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు…
స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం అమిత్ షా కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..
న్యూఢిల్లీ, హోం మినిస్టర్ అమిత్ షా కార్యాలయాన్ని స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం ఆశ్రయించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం…
భళ్లాలదేవుడి పాత్ర కోసం మొదట అనుకున్నది ఎవరినంటే..?
నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి డాక్యుమెంటరీలో బహుబలి మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బహుబలి మూవీలోని భళ్లాలదేవుడి పాత్ర…
వయనాడ్ బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన చిరు-రామ్ చరణ్..
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది. దీంతో సహాయక చర్యల కోసం…