ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు..18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పని చేసిన 18…
తెలంగాణలో ప్రాణాంతక జిబిఎస్ వ్యాధి.. హైదరాబాద్లో తొలి కేసు నమోదు..
దేశంలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జిబిఎస్ కేసులు పెరుగుతున్నందున ఆందోళన వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో తొలి GBS…
కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు..
తిరుమల తిరుపతి దేవస్థానం లో విధులు నిర్వహించే ఉద్యోగి మహా కుంభమేళాలో అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్…
ఏపీలో వాట్సాప్ పాలన.. తొలుత 161 సేవలు..
దేశంలో తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు మొదలయ్యాయి. ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేశ్. ప్రజలకు…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయట పడతారు: భూమన కరుణాకర్ రెడ్డి..
అటవీ భూములను మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆక్రమణపై విచారణకు…
మాట వినని విశ్వక్ సేన్.? సినిమా క్యాన్సెల్ చేసిన నిర్మాత..!
ఇండస్ట్రీలో ఒకట్రెండు హిట్లు వచ్చిన తర్వాత నటీనటుల యాటిట్యూడ్ చాలా మారిపోతుందని అంటుంటారు. అలా యాటిట్యూడ్ మారిపోయి కెరీర్ను తప్పుదోవ పట్టించిన…
ఆరోజు మీ నిజస్వరూపమేంటో అందరికీ తెలుస్తుంది… అది ఎంతో దూరంలో లేదు: జానీ మాస్టర్
టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. తమ…
వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఆమోదం.. వచ్చే సమావేశాల్లో బిల్లు..!
ఎట్టకేలకు వల్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14 సవరణలతో బిల్లును ఆమోదం లభించింది. 16…
యమునా నది వ్యాఖ్యలపై కేజ్రీవాల్కు కోర్టు సమన్లు..
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హరియాణా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న…
టూరిజం పాలసీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
హుస్సేన్ సాగర్ పరిసరాలలో గల అన్ని పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని టూరిజం శాఖ అధికారులు…