ఇలాంటి వాళ్లు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం సిగ్గుచేటు: హోంమంత్రి అనిత..

అత్తాకోడళ్లపై అత్యాచారం, బద్వేలులో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురికావడం వంటి అంశాల్లో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో…

మంత్రి కొండా సురేఖ‌పై రూ. 100 కోట్ల‌ ప‌రువు న‌ష్టం దావా: కేటీఆర్‌..

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త దాడులు చేసేవారిపై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా…

దూకుడు పెంచిన‌ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవ‌లు.. ఏడు కొత్త ఫీచర్లు..!

బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్న‌ట్లు వెల్ల‌డించింది. అందులో…

పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం..!

LAC వెంబడి సరిహద్దు పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ..పెట్రోలింగ్‌పై మేము…

వైసీపీ చీఫ్ జగన్ కు స్పీకర్ ఆహ్వానం..!

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే బాగుంటుందని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇప్పటికే తాను వైసీపీ…

కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రామచంద్రం గారిని ఘనంగా సన్మానించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

వరంగల్ జిల్లా, కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వి.రామచంద్రం గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన బీసీవై…

సొంత కొడుకై ఉండి జగన్ ఈ పథకాన్ని నీరుగార్చారు: షర్మిల..

ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంలో మాజీ సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్…

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో వైద్యుడు సహా ఆరుగురు మృతి ..

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా…

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా హిట్ 3..!

ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh koalnu) యూనివర్స్ లో భాగంగా విశ్వక్ సేన్ (Vishwak sen)హీరోగా వచ్చిన చిత్రం హిట్(Hit).…

వీర‌మ‌ర‌ణం పొందిన పోలీసుల కుటుంబాల‌కు రూ.1కోటి న‌ష్ట‌ప‌రిహారంగా ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్..

పోలీసు అమ‌ర‌వీరుల‌ సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. వీర‌మ‌ర‌ణం పొందిన…