పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది: మంత్రి మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్సీ లేఖ..

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. పులివెందుల కేంద్రంగా రేషన్…

80 దేశాల్లో విడుదలవుతున్న ‘పుష్ప-2’..

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి…

భారత్-చైనా సంబంధాలపై లోక్ సభలో జైశంకర్ కీలక ప్రకటన..

భారత్-చైనా మధ్య సంబంధాలపై కేంద్రమంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు కొంత మెరుగయ్యాయన్నారు.…

రూ. 2,000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి ఏడాదిన్నర కిందటే బ్రేక్ పడింది. అప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు…

‘పుష్ప 3’లో విలన్ గా రౌడీ హీరో..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పరాజ్ ఫీవర్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ రిలీజ్ కానుంది. ఈ…

ఫామ్ హౌస్ పాలనకు విముక్తి.. ఏడాదైన ప్రజాపాలనపై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్..

రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం పాడి ఏడాది అయ్యింది. ప్రజా పాలన ఏర్పాటుకు సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు…

హరీష్‌రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..?

బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. లేటెస్ట్‌గా మాజీ మంత్రి హరీష్‌రావు కష్టాలు మొదలయ్యాయి. ఆయనపై పంజాగుట్టు పోలీసుస్టేషన్‌లో కేసు…

కాకినాడ పోర్టు చుట్టూ ఏపీ-తెలంగాణ రాజకీయాలు..!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దెబ్బకు కాకినాడ పోర్టు చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. రైస్ మాఫియా వ్యవహారం ఏపీలోనే…

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వచ్చే ఏడాదిలో ఫ్రీ బస్సు పథకం..?

ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా సాగింది. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం కేబినెట్ సమావేశాన్ని సీఎం…

మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిని ఘన విజయం దిశగా నడిపించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు భారీ ట్విస్ట్…