కాంగ్రెస్- బీఆర్ఎస్- బీజేపీ మధ్య పసుపు పోరు..
పండగ పూట పసుపు బోర్డు రాష్ట్రానికి వచ్చిన ఆనందం కూడా కరవవుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలెన్నో ఈ బోర్డుకోసం…
రెడ్ బుక్ మళ్ళీ ఓపెన్..? నెక్స్ట్ ఎవరు..?
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలను ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారన్నది టీడీపీ అభియోగం. లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించిన…
మిట్టల్ గ్రూప్ ఛైర్మన్తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ.. పెట్టుబడుల పై చర్చ..
ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు టీమ్. మిట్టల్ గ్రూప్ ఛైర్మన్ లక్ష్మిమిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్తో సమావేశమయ్యారు. ఏపీలో…
దావోస్ వెళ్లి చేసిందా ఇదా? చంద్రబాబు టీమ్పై అంబటి సెటైర్లు
దావోస్ టూర్లో చంద్రబాబు టీమ్ ఏం చేస్తోంది? సైకిల్ పార్టీ నేతలు వ్యక్తి పూజలో నిమగ్నయ్యారా? కావాలనే మీడియాకు మసాలా ఇస్తున్నారా?…
మళ్లీ వైసీపీ వస్తుంది.. గుడ్డలు ఊడదీసి నిలబెడతాం: కాకాణి గోవర్ధన్..
పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు…
మహాకుంభ మేళాలో భారీ అగ్నిప్రమాదం – భక్తుల ఆందోళన..!
మహాకుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ల వద్ద ఒక్క సారిగా మంటలు…
సింగపూర్ కంపెనీతో కీలక ఒప్పందం.. హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్..
ముఖ్యమంత్రి రేవంత్ పెట్టబడుల ప్రయత్నాలు ఫలమిస్తున్నాయి. సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ వరుస ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేవంత్ టీం దావోస్ పర్యటనకు…
కశ్మీర్లో వింత వ్యాధితో వరుస మరణాలు.. రంగంలోకి కేంద్ర బృందం..!
జమ్మూకశ్మీర్లో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది గుర్తుతెలియని అనారోగ్యం కారణంగా కన్నుమూయడం సంచలనంగా మారింది. తాజాగా మరో బాలుడు కూడా…
జగన్ పై అమిత్ షా విమర్శలు ..
ఏపీలో గత వైసీపీ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంతో…
సైఫ్ పై దాడి వెనుకు బంగ్లాదేశ్ హస్తం..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని…