భారత్లోనే తొలి 16 అంతస్తుల రైల్వే స్టేషన్: అహ్మదాబాద్లో మల్టీ మోడల్ హబ్ నిర్మాణం
మన దేశంలో తొలిసారిగా గుజరాత్లోని అహ్మదాబాద్లో 16 అంతస్తుల రైల్వే స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది కేవలం రైల్వే స్టేషన్…
కర్ణాటక కాంగ్రెస్లో గ్రూప్లు లేవు: బ్రేక్ఫాస్ట్ చర్చపై డీకే శివకుమార్ కీలక వివరణ
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్ఫాస్ట్ చర్చలపై వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య…
లక్కీ బహిన్ పథకంపై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ‘భర్తలు రూ.100 కూడా ఇవ్వరు, బీజేపీకే ఓటు వేయండి’
మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ స్థానిక ఎన్నికల ర్యాలీలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంట్లో భర్తలు అవసరాలకు…
సమంత వివాహం ‘భూత శుద్ధి వివాహం’: ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక ఐక్యతే లక్ష్యం
కథానాయిక సమంత రూత్ ప్రభు – దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం ఈషా యోగ కేంద్రంలో సంప్రదాయ ‘భూత శుద్ధి వివాహం’…
రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో: ‘ఇది ప్రభుత్వ హత్యే!’ – కాంగ్రెస్పై హరీష్ రావు తీవ్ర ఫైర్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు బానోతు వీరన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో కలకలం…
పార్లమెంట్కు కుక్కతో రేణుకా చౌదరి: ‘లోపలే కరిచేవాళ్లున్నారు’ అంటూ సంచలనం!
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు (డిసెంబర్ 1) తన పెంపుడు కుక్కను కారులో…
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఊరట: ఇంద్ర ఏసీ ఛార్జీలు 20% తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికులకు గుడ్న్యూస్ చెబుతూ, డిసెంబర్ నెల సందర్భంగా బస్సు ఛార్జీలను తగ్గించింది. శ్రీకాకుళం–విజయవాడ…
విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ: కైలాసగిరిపై రూ.7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరిపై ప్రారంభమైంది. సుమారు రూ. 7 కోట్ల…
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం..
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు…
వేల ఏళ్ల నాటి మిస్టరీ..!: ఐఐటీ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..
భారతదేశ చరిత్రలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటైన సింధు లోయ నాగరికత పతనం వెనుక ఉన్న కారణాలను ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు ఛేదించారు.…