జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఎన్నికల కోడ్ ముగిసిన తొలగని ముసుగులు
తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం రిపోర్టర్ రాడే శ్రీనివాస్. ఇబ్రహీంపట్నం మండలంలో తొలగని ముసుగులు, శిలాఫలకానికి ఎన్నికల కోడ్ సమయంలో…
వైద్యుడే దేవుడంటే ఇదే: ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణం పోతుందని రోడ్డుపైనే సర్జరీ చేసిన డాక్టర్లు!
వైద్య వృత్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుత సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న…
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్: దాచిపెట్టిన 82% జీవోలను బయటపెట్టాలని ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలలో మెజారిటీ భాగం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.…
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన: భక్తులకు స్పష్టత
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. టోకెన్లు…
అనంతపురంలో కన్నతండ్రి కిరాతకం: ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసి హత్య
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో మానవత్వం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. కన్నకూతుళ్లపై ప్రేమాభిమానాలు చూపాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు.…
శివాజీపై ఆర్జీవీ నిప్పులు: ‘నీ మురికి నీ ఇంట్లోనే ఉంచుకో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు!
నటుడు శివాజీ తన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ వేదికగా హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.…
ఉషా చిలుకూరిపై జాత్యహంకార దూషణలు: జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిపై జరుగుతున్న జాత్యహంకార విమర్శలపై తీవ్రంగా స్పందించారు.…
వాహనదారులకు భారీ ఊరట: ఢిల్లీలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా రద్దు?
ఢిల్లీలోని లక్షలాది మంది వాహనదారులకు ఆర్థిక ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.…
బీహార్ అభివృద్ధిపై శశిథరూర్ ప్రశంసలు: నితీష్ సర్కార్ పాలనలో మార్పు కనిపిస్తోందని వ్యాఖ్య
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. బీహార్ పర్యటనలో ఉన్న…
సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్: కేంద్రం కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్కు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి దక్కింది. ఆయనను సుప్రీంకోర్టులో…