దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దియా బినూ రికార్డు!

కేరళలోని కొట్టాయం జిల్లా పాలాయ్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 21 ఏళ్ల దియా బినూ పులిక్కకండం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత స్థానిక…

రేణుక, దీప్తి దెబ్బకు శ్రీలంక విలవిల: భారత్ ముందు 113 పరుగుల స్వల్ప లక్ష్యం!

భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్…

వేంసూరు మండలంలో వరి పంటపై రైతుల ఆసక్తి, 26వేల ఎకరాలలో వరి సాగు కొంతమంది కరివేత పద్ధతిలో వరిసాగు.

తేదీ:26-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరుమండల రిపోర్టర్ ఎండి బురహనుద్దీన్. ఖమ్మం జిల్లా:వేంసూరు మండలంలోని మండలంలోని గ్రామాలలో కరివేత పద్ధతిలో కొందరు,…

చలికి వణికిపోతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు – అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నేత బొద్దుల కృష్ణ ఆగ్రహం.

తేది:26-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం . మెదక్ జిల్లా : మెదక్ పట్టణ…

కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాల కోసం ఉద్యమిద్దాం, పొలంపల్లి సమాధి వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయాలి-ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్.

తేది:26-12-2025 మెదక్ జిల్లా  TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం . మెదక్ జిల్లా : పేద ప్రజల గుండెల్లో…

భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు: శాంతిభద్రతలపై రాజీ పడొద్దన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ!

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్-డివిజన్ నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా రఘువీర్ విష్ణు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.…

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్? ఆస్ట్రేలియా తరహా చట్టంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు సిఫార్సు!

చిన్నారులు ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్‌కు బానిసలవుతున్నారనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై మద్రాస్ హైకోర్టు శుక్రవారం కీలక విచారణ…

టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాల జాతర: సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

తెలంగాణ నిరుద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ తీపి కబురు అందించింది. కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ…

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: రేపు జరగనున్న సీడబ్ల్యూసీ కీలక సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం (డిసెంబర్ 27) కాంగ్రెస్ పార్టీ అత్యున్నత…

కరీంనగర్‌లో ఘోరం: కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన తల్లిదండ్రులు.. ‘పరువు హత్య’గా తేల్చిన పోలీసులు!

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ…