సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు: జస్టిస్ ఘోష్ కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్!

న్యాయస్థానంలో సవాల్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్…

“పాపం నారా లోకేష్.. ఇంకా చాలా చూడాలి”: అసెంబ్లీ వేదికగా బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు!

లోకేష్ మరియు ప్రభుత్వంపై వ్యాఖ్యలు: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. మంత్రి…

సర్వైకల్ క్యాన్సర్‌కు చెక్: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్.. నేడే శ్రీకారం!

జాతీయ స్థాయి కార్యక్రమం: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారీ ఉచిత టీకా…

నేడు స్పీకర్ ముందుకు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్: ఎమ్మెల్యే పదవికి గండం తప్పదా.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ!

నేటి విచారణ ప్రాధాన్యత: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్…

ఏపీ పేదలకు ఉగాది కానుక: లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం!

ఉగాది నాటికి లక్ష ఇళ్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.…

వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య.

తేది :27-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్. వరంగల్ జిల్లా: వరంగల్ నగరంలో నిర్మాణంలో…

వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రవేశపెట్టిన అనాథ వితంతువులు – ఒంటరి మహిళల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదo.

తేది: 27-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్. వరంగల్ జిల్లా: గత పార్లమెంట్ సమావేశాల్లో…

పోలీస్ కళా బృందంచే రోడ్డు భద్రతా నియమావళి పై అవగాహన.

తేది :27-02-2026 TSLAWNEWS రాయికల్ రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్. జగిత్యాల జిల్లా: ఎస్ పి అశోక్ కుమార్…

12 లక్షల నిధులతో అంగన్వాడి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

తేది: 27-02-2026 TSLAWNEWS రాయికల్ మండలం కిష్టంపేట గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్. జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం కిష్టంపేట…

నీటి బోర్ ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

తేది:27-02-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్. సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో అభివృద్ధి…