రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన…

లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20…

టీవర్క్స్‌కు ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్‌

కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులకు రక్షణ కవచంలా పనిచేసే ఎయిరోసోల్‌ బాక్సులు, మాస్క్‌ల తయారీకి అవసరమైన సాంకేతికతను రాష్ట్ర…

కేంద్రం భారత్‌ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పెంచింది.

కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో కేంద్రం భారత్‌ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పెంచింది. దీనితో ప్రస్తుత 2019–20…

టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశం…

కరోనావైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ కారణంగా ప్రీపెయిడ్‌ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) ఆదేశించింది.…

విరాట్‌ కోహ్లి రూ. 3 కోట్లు విరాళం

కరోనా మహమ్మారితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమని కలచి వేస్తున్నాయని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య…

చైనాలో థియేటర్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ను మూసివేశారు. సినిమాలు వాయిదా పడ్డాయి. థియేటర్స్‌ కళ తప్పాయి. అయితే చైనాలో థియేటర్స్‌ను తిరిగి…

నేటి ప్రధాన వార్తలు…

ఆంధ్రప్రదేశ్‌► ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 23కు చేరింది. తెలంగాణ► తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 77కు చేరింది.…

క్షణం కూడా కరెంట్‌ ఆగకూడదు

ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగరాదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవల్లో సమస్యలు…

పోలీస్‌ అధికారులకు డీజీపీ ఆదేశం

రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న వారికి లాక్ డౌన్ విధులు అప్పగించవద్దని పోలీస్‌ అధికారులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అదివారం…

సోషల్‌మీడియాలో అడుగు పెట్టినా హీరో శర్వానంద్‌.

కరచాలనం వద్దు నమస్కారాం చేద్దాం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా కడుక్కుందాం, సామాజిక దూరం పాటిద్దాం.. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి…