దావత్-ఏ-ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది: 07-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో అందరూ భాగస్వామ్యం కావాలి.పట్టణాలు, గ్రామాలను అన్న రంగాల్లో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ.గోపాలపురం చెరువు సమీపంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు గారు, మేయర్ సుధారాణి గారు.

తేది: 07-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్. వరంగల్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన…

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష..!

తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి…

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక.. హైదరాబాద్‌లో అమలుపై కీలక నిర్ణయం..!

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో సమష్టి కృషితో విజయవంతం చేయాలని హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం…

మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం..! వారిని ఆదుకునే బాధ్యత నాదే -: సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి…

మహాభారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ కర్ణుడు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 2023 ఎన్నికల్లో ప్రజాపాలన…

ధర్మారంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శ్రమదానం లో పాల్గొన్న- గ్రామ సర్పంచ్ పరమాల సుమలత, మల్లేశం మరియు గ్రామస్తులు.

తేది:06-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి. తిరుపతి. జగిత్యాల జిల్లా: ధర్మారం పాఠశాలలో శ్రమదానం రూరల్ మండలం…

అల్లీపూర్‌లో ఘనంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం.

తేది: 6-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్. జగిత్యాల జిల్లా: అల్లీపూర్…

తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న…

మళ్లీ ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!

కేంద్రప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను ఒకేసారి అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో…