బొప్పాన్పల్లిలో గ్రామసభ, ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లక్ష్యంగా ముందుకు.

తేది:02-04-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్. సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం బొప్పాన్ పల్లి గ్రామంలో…

ఇశ్రతాబాద్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం విజయవంతం చేసిన- ఇస్మితాబాద్ గ్రామ ప్రజలు.

తేది:02-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని ఇశ్రతాబాద్ గ్రామంలో…

హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారిని మర్యాదపూర్వకంగా సన్మానించిన- శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ గౌడ్.

తేది:02-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్ట్ ఆర్ నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హనుమాన్…

తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ..

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. శాఖ చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.44,000 కోట్ల…

సామాన్యుడి జేబుకు భారీ చిల్లు..! ‘మీ-సేవ’ కేంద్రాల్లో ధరలు భారీగా పెంపు..!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలకు అత్యంత చేరువలో ఉండే ‘మీ-సేవ’ కేంద్రాల సేవా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఏప్రిల్ 1…

అంజన్న జయంతి వేడుకలతో కిటకిటలాడుతున్న ఆలయాలు…

తెలంగాణవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ‘జై శ్రీరామ్.. జై అంజనేయ’ అనే నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని…

కొండగట్టులో తడక చలువ పందిరి కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.

తేది: 01-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు. జగిత్యాల జిల్లా: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో శానిటేషన్ ఏర్పాట్ల పరిశీలనలో…

మరో బిగ్ బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత..?

తాను పెట్టబోయే పార్టీ ఎజెండా మాజీ మావోయిస్టుల ఆలోచనకు దగ్గరగా ఉంటుందని.. వారు కూడా తమపార్టీలో చేరే అవకాశం ఉందని, వారిది…

విద్యుత్ ఛార్జీల పెంపు.. క్లారిటీ ఇచ్చిన టీజీఈఆర్సీ..!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) 2026-27 సంవత్సరానికి సంబంధించి రిటైల్ సరఫరా టారిఫ్ ఉత్తర్వులను విడుదల చేసింది. సామాన్యులపై భారం మోపకూడదని…

కాజీపేటలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ..

కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ…