ఈ నెల 22న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌..

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ…

పారిశ్రామిక కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి..

హైద‌రాబాద్-విజయవాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు…

ఫిబ్రవరిలోగా రైతుబంధు నగదు..?

తెలంగాణలో రైతుబంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. కేంద్రం మంజూరు…

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. భోగి సందర్భంగా వేకువజాము నుంచే పల్లె, పట్నం తేడా లేకుండా భోగి మంటలు…

పులుల మృతి కేసు.. విషప్రయోగమే కారణం.. నిర్థారించిన పోలీసులు..

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.. కాగజ్ నగర్ కారిడార్ లో పులులు మృతి చెందిన వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. దరిగాం…

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్, 16 దేశాల అతిథులు

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను అంబరాన్ని తాకేలా నిర్వహించాలని సిద్ధమైంది. శనివారం నుంచి మూడు రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో…

ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. జనవరి 14వ తేదీన మణిపూర్‌లో ప్రారంభం…

అన్నదాతలకు శుభవార్త.. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ..!

తెలంగాణలో అధికారంలోకి రాగానే రూ.2 లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది.…

వచ్చే నెల నుంచే గృహజ్యోతి..

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆభయ హస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఆభయ హస్తం దరఖాస్తు వివరాలను…

కాళేశ్వరం అవినీతి.. మూడురోజులు ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు..

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను తేల్చేందుకు మూడురోజులు ఇరిగేషన్‌ కార్యాలయాల్లో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…