తెలంగాణ బడ్జెట్ రూ. 2,75,891 కోట్లు.. 6 గ్యారంటీలకు రూ. రూ. 53,196 కోట్లు..

తెలంగాణ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. రూ. 2,75, 891 కోట్లతో తెలంగాణ…

పొలిటికల్ వార్.. 13న పోటాపోటీగా కార్యక్రమాలు..

తెలంగాణలో రాజకీయ కాక రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్లు..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి విరాళాలు పోటెత్తాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తాజాగా…

రేషన్ కార్డులపై సీఎం తీపి కబురు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు తెల్ల రేషన్ కార్డు కావాల్సిందే. ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ కోసం తెల్ల రేషన్…

తెలుగు తేజానికి భారతరత్న..

తెలుగుతేజం, మాజీ ప్రధానమంత్రి, దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు.. అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర…

ఆర్టీసీ కార్గో సేవలను విస్తరిస్తాం: మంత్రి పొన్నం..

తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచడం కోసం కార్గో సర్వీసులను విస్తరిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం శాసనసభ…

బడ్జెట్ లో అన్ని అంశాలు ఉన్నాయి: భట్టి..

నేడు మ.12గంటలకు తెలంగాణ ఓటాన్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశంలో అన్ని…

ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీ అవినీతికి నిలయంగా మారిందని, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలను తీర్చేలా కొత్త విధానాన్ని…

మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్…

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ…

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్‌ ప్రసంగంపై చర్చ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వై జరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. నిన్న…