శ్రీశైలం ప్రాజెక్టులోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 26.05 టీఎంసీలను దిగువకు

శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ…

రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు…

హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్‌లోని పంచశీల కాలనీలో ఉన్న బ్రైట్‌ లాజిస్టిక్స్‌ కంపెనీలో ఒక్కసారిగా…

నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే త్వరగానే వచ్చిన వర్షపాతం

నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే త్వరగానే వచ్చినా వర్షపాతం మాత్రం కాస్త తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే నేడు…

తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం

తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతున్న…

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటగా.. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడికి గుదిబండగా…

డెబిట్‌ కార్డుల ద్వారా విత్‌డ్రా చేసే నగదు వారి ఖాతాల నుంచికాకుండా బ్యాంకు చెస్ట్‌ ఖాతా నుంచి డెబిట్‌

ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన ఒక ఏటీఎం నుంచి కస్టమర్లు తమ డెబిట్‌ కార్డుల ద్వారా విత్‌డ్రా చేసే నగదు వారి ఖాతాల…

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్‌ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే…

 టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి ఈనెల 7న గాంధీభవన్‌లో బాధ్యతలు

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి ఈనెల 7న గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల…

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ధర్నా

  తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం ధర్నా చేపట్టింది.…