గచ్చిబౌలిలో రూ. 5 కోట్ల నగదు పట్టివేత..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్…

అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు న‌మోదు..

పోలీసులను బెదిరించిన నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ పై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ కేసు నమోదు…

కాంగ్రెస్ గెలిస్తే కదా. రేవంత్ సీఎం అయ్యేది: కేసీఆర్..

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే కదా. రేవంత్ సీఎం అయ్యేది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ కొడంగల్ సభలో సీఎం కేసీఆర్…

కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావోద్దు: హరీష్ రావు

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు అన్నారు. ఇప్పుడు అక్కడ ప్రజలు ఆగమైపోయినం అంటున్నారు. మనం ఇక్కడ అగం కావద్దు…

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం: రేవంత్ రెడ్డి.

డిసెంబర్ 9న తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం…

అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేయనున్నారు. బుధవారం వరంగల్‌ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు…

తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు..

హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్,…

వచ్చేసిన మరో సర్వే.. గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సర్వేలు మాత్రం అన్ని బీఆర్ఎస్ కు…

ఇవాళ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్

ఇవాళ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ జరగనుంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు 2021 -22 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్, అగ్రికల్చర్, వెటర్నరీ…

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి కాదని వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి కాదని వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా…