నేటితో ముగియనున్న మేడారం మహాజాతర..

వనదేవతల జనజాతర అంగరంగవైభవంగా జరుగుతోంది. నేటి రాత్రి జరగనున్న ఆఖరి ఘట్టంతో మేడారం మహాజాతర ముగియనుంది. నిన్న ఒక్కరోజే అరకోటికిపైగా భక్తులు…

కవిత మెడకు బిగుస్తున్న లిక్కర్ కేసు ఉచ్చు.. ఢిల్లీ వెళ్తే ఇక అరెస్టేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటివరకూ ఈ కేసులో సాక్షిగానే పరిగణించి విచారించిన…

ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం..

2024 పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి…

ధరణి కమిటీతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, మైనింగ్‌, రవాణా శాఖల…

గద్దెనెక్కిన సమ్మక్క.. నేడు మేడారానికి సీఎం రేవంత్, గవర్నర్ తమిళిసై..

గురువారం రాత్రి మేడారంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం జాతరలో ముఖ్యమైనదిగా ఘట్టం సమ్మక్క తల్లి గద్దెనెక్కడం. చిలకలగుట్ట నుంచి జన…

కరెంట్ కట్ చేస్తే తాట తీస్తా.. సీఎం మాస్ వార్నింగ్..

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహనా లోపం ఏర్పడేందుకు పలువురు అనవసరంగా కరెంటు కోతలకు పాల్పడుతున్నారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని…

మరోసారి తెరపైకి నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం

మరోసారి నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం తెరపైకి వచ్చింది. డ్యామ్ కు మరమ్మతు పనులను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో…

39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్..

తెలంగాణలోని గ్యాస్ డీలర్లు రూ.500కే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.20…

వారంలోనే రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్.. తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. వారం రోజుల్లోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి…

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు..

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన…