అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తా: కేటీఆర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తానంటూ సవాల్…

రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..

సార్వత్రిక ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటుగా…

ఆమె ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..?: కవిత అరెస్టు పై తమిళి సై..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళిసై పలు వ్యాఖ్యలు చేశారు. శనివారం మెదక్ లో…

రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా: రేవంత్ రెడ్డి…!

రైతు రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట రోడ్ షోలో పాల్గొన్న సీఎం…

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయినటువంటి రైతులకు ప్రకటించిన నష్టపరిహారానికి రేపటిలోగా రైతుల అకౌంట్లోకి డబ్బులు..!

పరిహారం చెల్లింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అకాల వర్షాలు, వడగండ్ల…

తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ….

తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్…

మొదలైన పోస్టల్ బ్యాలెట్ల ప్రింటింగ్.. మే 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం : సీఈఓ వికాస్ రాజ్.

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారో సీఈఓ వికాస్…

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.

ప్రతినెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తాయి చమురు సంస్థలు. దాదాపుగా ప్రతీసారి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది. కానీ..…

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు బిగ్ షాక్..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా…

ఓయూ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవుల్లోను హాస్టల్ ఓపెన్..

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు రిజిస్టార్ శుభవార్త తెలిపారు. వేసవి సెలవుల్లోను పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు హాస్టళ్లు మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నారు.…