కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ఎంతమందంటే..?

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారం ముగిసింది. అయితే,…

కవితకు భారీ షాక్.. ఏమైందంటే..?

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని…

పాలనపైనే దృష్టంతా.. 13 ఎంపీ సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి..

లోక్ సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్…

తెలంగాణలో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు, సికింద్రబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన…

ఎంప్లాయిస్‌కు వేతనంతో కూడిన సెలవు.. లేకపోతే చర్యలు : సీఈఓ వికాస్ రాజ్..

ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తోంది. రెండ్రోజుల్లో నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ…

పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు: డీజీపీ రవి గుప్తా..

సోమవారం జరగనున్న పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. 73,414 మంది సివిల్ పోలీసులు…

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ..

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ జరిపిన నాంపల్లి…

బీజేపీ ఎంపీ నవనీత్ రాణాపై కేసు నమోదు..

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు లోక్‌సభ ఎంపీ, అమరావతి బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణాపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో…

70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం: ప్రధాని మోదీ..

దేశ భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మోదీ గ్యారంటీ అంటే ప్రపంచంలో భారత గుర్తింపునకు గ్యారెంటీ…