మహిళల రక్షణకు ప్రత్యేక బడ్జెట్..!

మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి సీతక్క. మహిళా భద్రతపై సమీక్ష నిర్వహించారు. మహిళలకు రక్షణ,…

ఈడీ ఆఫీసు.. కాంగ్రెస్ నేతల ధర్నా..

బిజినెస్‌మేన్ అదానీ వ్యవహారంపై తేల్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్…

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..ఎయిమ్స్‌కు తరలింపు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్యతోపాటు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ మేరకు జైలు డాక్టర్ల సిఫార్సు…

తెలంగాణలో డెంగీ విజృంభన..! ఒక్క రోజు వ్యవధిలో ఐదుగురు మృతి..

తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా డెంగీ సోకుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు మృత్యువాత పడటంతో రాష్ట్ర సర్కార్…

బస్సులో జన్మించిన చిన్నారి.. ఊహించని బంపరాఫర్ ప్రకటించిన ఆర్టీసీ..

టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా కీలక ప్రకటన చేసింది. బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేలా బస్ పాస్…

సీఎం రేవంత్‌కు షాక్..1000 కోట్ల డీల్ పైఈడీకి ఫిర్యాదు..!

సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ గట్టిగా వెంటాడుతోంది. ఆగష్టు 6వ తేదీన రేవంత్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం స్వచ్చ్ బయో సంస్థతో…

ప్రభుత్వ పరిపాలన విధానం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన ప్రముఖుల సమావేశం లో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సికింద్రాబాద్, పారడైజ్ పీజీ కళాశాల ప్రాంగణంలో ఏకమైన ప్రభుత్వ పరిపాలన విధానం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న…

సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానివారికి త్వరలోనే రుణమాఫీ అవుతుంది..–: ఉత్తమ్ కుమార్ రెడ్డి..

తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది.…

తెలంగాణలో యంగ్ ఇండియా పాఠశాలలు..

రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు…

మేడిగడ్డ బ్యారేజ్ దర్యాప్తు.. మధ్యంతర రిపోర్టు.. !

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ…