హైదరాబాద్ కు మరో మల్టీనేషనల్ కంపెనీ..!

ఇప్పటికే పలు మల్టీ నేషనల్ కంపెనీల గ్లోబల్ ఆఫీస్ లు హైదరాబాద్ లో ఉన్నాయి. ఆ వరుసలోకి మరో ప్రముఖ సంస్థ…

ఎమ్మెల్యే రాజాసింగ్ ను అలర్ట్ చేసిన పోలీసులు..! ఎందుకంటే..?

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్ వార్తల్లోకి వచ్చేశారు. హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అలర్ట్ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో…

కేసీఆర్‌కు మల్లన్నసాగర్ నిర్వాసితులు స్ట్రాంగ్ వార్నింగ్..

మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్నసాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై…

మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు..!

మార్చి 21 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న మొదలైన పరీక్షలు ఏప్రిల్ నాలుగు వరకు నిర్వహించనున్నారు.…

ఫోన్ ట్యాపింగ్ కేసు మరో ట్విస్ట్..!

ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చిన ప్రతీసారి బీఆర్ఎస్ కీలక నేతలకు టెన్షన్ మొదలైందా? ఎక్కడ తమ పేరు బయటకు వస్తాయోమోనని…

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42…

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..! ఎందుకంటే..?

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు…

తెలంగాణ టూరిజం పాలసీ జీవో విడుదల..! 15 వేల కోట్ల పెట్టుబడులతో..?

తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో టూరిజం రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా గత డిసెంబర్ లో…

సర్పంచ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్..? పకడ్బందీగా ప్లాన్..!

భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. త్వరలో జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కానుంది.…

బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ సీరియస్..! బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరాలని యూత్ కు పిలుపు..

యువత ప్రాణాలు బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్..…