స్థానిక సంస్థల ఎన్నికలు: 44 గంటల ముందే సైలెంట్ పీరియడ్ అమలు

  9 డిసెంబర్ మెదక్ TSLAWNEWS జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందుగా సైలెంట్ పీరియడ్…

పటాన్‌చెరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘విజయ దివస్’ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయిగా నిలిచిన 2009 డిసెంబర్ 9 సందర్భాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ‘విజయ దివస్’ను…

సిద్దిపేట జిల్లా “గోపా” కమిటీ ఆవిర్భావం అన్ని జిల్లాలకు ఆదర్శం కావాలి : డాక్టర్ బండి సాయన్న గౌడ్.

  గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ( గోపా ) సిద్దిపేట జిల్లా నూతన జిల్లా కమిటీ నిర్మాణం కోసం…

సోనియా గాంధీ జన్మదిననం వారంగల్‌లో ఘనంగా వేడుకలు

09/12/2025 వరంగల్ వరంగల్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని (డిసెంబర్ 9) తెలంగాణలోని వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు…

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం: రూ. లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ రంగారెడ్డి జిల్లా, కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైంది.…

హైదరాబాద్‌లో కొత్త మల్టీప్లెక్స్‌లు: సంక్రాంతి నాటికి ప్రారంభం కానున్న థియేటర్లు

హైదరాబాద్‌లో సినిమా చూసే కల్చర్ వేగంగా మారుతుండటంతో, ప్రేక్షకులకు అత్యాధునిక వినోదాన్ని అందించడానికి నగరంలో కొత్త మల్టీప్లెక్స్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ సంక్రాంతి…

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అధికారులు మొత్తం మూడు విడతల్లో డిసెంబర్ 11, 14,…

జోగుళాంబ గద్వాల లోని మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారు..

ఎంపీ డీకే అరుణ గారికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,EO సత్యచంద్రరెడ్డి, ఆలయ ధర్మకర్తలు ప్రహ్లాద్ రావు,అరవింద్ రావులు. స్వయంభూ…

మెదక్ జిల్లా పోలీసుల మరో ముందడుగు – CEIR సాయంతో భారీ స్థాయిలో మొబైల్ ఫోన్ల రికవరీ

8డిసెంబర్ మెదక్ TSLAWNEWS మెదక్ జిల్లా పోలీస్ శాఖ CEIR (Central Equipment Identity Register) పోర్టల్ వినియోగాన్ని విస్తృతం చేస్తూ…

లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలి -5 సంవత్సరాల లా కోర్స్ స్టూడెంట్స్

ఈరోజు కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల ఐదు సంవత్సరాల లా విద్యార్థులు యూనివర్సిటీ మొదటి గేటు నుండి పరిపాలన భవనం వరకు…