ముంబైలో కాలిపోయిన జగిత్యాల వినస్ ట్రావెల్ బస్.

తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల క్రైం రిపోర్టర్ ఆర్ రాజేందర్. జగిత్యాల జిల్లా: వాసి మహేష్ వినస్ ట్రావెల్…

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: సామాజిక న్యాయం మరియు మహిళా సాధికారతకు పెద్దపీట!

రాష్ట్రంలోని 131 పట్టణ స్థానిక సంస్థలు (10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు) ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈసారి రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం…

రేవంత్ రెడ్డి ప్లాన్ అందరికీ అవినీతి మరకలు అంటించడమే: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉందని, అందుకే ఇప్పుడు అందరికీ అటువంటి మచ్చనే అంటించాలని ఆయన…

హరీశ్ రావు సిట్ విచారణ: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిట్ (SIT)…

జగిత్యాల కొండగట్టు జేఎన్టీయూ సమీపంలో కెనాల్ లో పడిపోయిన క్వాలిస్ – ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలు.

తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల రూరల్ మండలం క్రైమ్ రిపోర్టర్ దొమ్మటి శశాంక్. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు లో ఘోర…

ఇబ్రహీంపట్నం ఎస్సైగా జి. నవీన్ కుమార్ బాధ్యతల స్వీకరణ.

తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్. జగిత్యాల జిల్లా : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పోలీస్…

జగిత్యాల పాత బస్టాండ్ గొల్లపల్లి రోడ్డులో మూత్రశాలలకు దారి లేక ఇబ్బంది పడుతున్న మహిళలు పురుషులు – భయమేస్తుంది అంటున్న ప్రజలు.

తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ రాచమల్ల సుభాష్. జగిత్యాల జిల్లా: జగిత్యాల మున్సిపాలిటీ పాతబస్టాండ్ లోనే ఇన్ని సమస్యలు…

అట్టడుగు అణగారిన వర్గాల వారికి న్యాయం చేయడానికి AIBCF లో సభ్యత్వం పొందండి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

తేది:20-01-2026 తెలంగాణ TSLAWNEWS ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్. రాజ్యాంగ ఫలాలను పొందడం మన అందరి జన్మ హక్కు – సీనియర్…

సారంగాపూర్ మండలంలో పార్టీ గద్దెలను కూల్చడానికి కొంతమంది ప్రయత్నం – ఇరు వర్గాల వారిని పిలిపించి విచారించిన ఎస్ఐ గీత.

తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ రిపోర్టర్ సిగిరి రాజిరెడ్డి. జగిత్యాల జిల్లా : సారంగాపురం పరిధిలో…

పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.2.54 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ.

తేది:20-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్. సంగారెడ్డి జిల్లా: మహిళా సాధికారత, పిల్లలకు నైపుణ్యాలతో కూడిన ప్రమాణవంతమైన…